

, జనం న్యూస్ జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో గల భవానిపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పునఃప్రారంభం అయిన రేషన్ షాపులను పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ తో మరియు పౌర సరఫరాల శాఖ కమిషనర్ తో కలిసి సందర్శించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన మనోహర్ ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ ,జనసేన నాయకురాలు విజయలక్ష్మి , టిడిపి స్థానిక నాయకులు యాదుపాటి రామయ్య ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు


