Listen to this article

జనం న్యూస్ జూన్ 6, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం,

ఈనెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలను సద్వినియోగం చేసుకోవాలని పరిగి సిఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ లోక్ అదాలతో క్రిమినల్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ పిటి కేసులు, ట్రాఫిక్ చాలన్లు,భూ తగదాలు, సివిల్ కేసులు, అన్ని రాజి చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పరిగి సిఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.