Listen to this article

జనం న్యూస్, జూన్ 8( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న విలేకరులకు అవమానం, మీకు ఆర్ఎన్ఐ ఉందా లేదా, మాకు ఉంది, సాటి విలేకరులు అవమానించడం జరుగుతుంది, దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని ఒక జర్నలిస్ట్ ఆవేదన తన సొంత మండలంలో కూడా యూనియన్ వాళ్లు ఎగతాళి చేయడం జరుగుతుంది. దీనిపై ఆల్ ఇండియా మీడియా పెద్దవాళ్లు ఎవరు ఉన్నా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ సాటి విలేఖరి ఆవేదన