

జనం న్యూస్ జూన్ 9 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
వివేకానంద నగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి కే.వేణు పుట్టినరోజు సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది, అనంతరం రాజేశ్వరరావు వేణు ను శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. డివిజన్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా వేణును అభినందించి పార్టీ యొక్క పటిష్టతకు అందరిని కలుపునీ పని చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ .గోపాల్ రావు. అనంత నాగరాజు .కట్ట శంకర్ రెడ్డి. సాయి కుమార్. దినేష్. క్రాంతి .రేణుక. తదితరులు పాల్గొన్నారు