Listen to this article

జనం న్యూస్ జూన్ 09:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలకేంద్రంలో ని పిట్లనరేష్ సతీమణిమాజీ సర్పంచ్ పిట్ల మీనా ఆదివారం రోజునా రోడ్డు ప్రమాదం లో ఆకస్మికంగా చనిపోయారు. ఈ విషయాన్నీ తెలుసుకొన్న బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ సోమవారం రోజునాపిట్ల నరేష్ మరియు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికీ మనోధైర్యాన్ని కలిపించారు.ఈ కార్యక్రమం లోమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ దేవ రెడ్డి, డీసీసీ డెలిగేట్ గడ్డం జీవన్ రెడ్డి బెజ్జరాం భానుచందర్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.