Listen to this article

మద్నూర్ జూన్ 11 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం హ0డే కేలూర్ గ్రామపంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సులను తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ గారు వారి వెంట తాసిల్దార్ ఎండి ముజీబ్ నాయక్ తాసిల్దార్ శివరామకృష్ణ మండల గిద్దవరం శంకర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు