Listen to this article

జనం న్యూస్ 12 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం నియోజవర్గం మండలంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల కళాశాలలో యోగాడే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బిజెపి సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావు యాదవ్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకగా యోగ డే కార్యక్రమాన్ని తీసుకొచ్చారని అన్నారు యోగా చేయడం వలన విద్యార్థులకు మానసక శరీరకంగా ఆరోగ్య జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఎంతో ఆనందం కలుగుతుందని తెలియజేశారు విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు బిజెపి కార్యకర్తలు అందరూ కలిసి యోగ డే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు