Listen to this article

జనం న్యూస్, జనవరి 27, బోధన్ నియోజవర్గం స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు గెలుపు కోసం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోమవారం రోజున బోధన్ పట్టణంలోని బోధన్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమావేశం లో పాల్గొన్ని చేసిన బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ( ఎం పి ఆర్) , మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు బిజెపి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్ , వివిధ మండలాల అధ్యక్షులు కొలిపాక బాలరాజు, గోపికృష్ణ , ఇంద్రకరణ్ , సీనియర్ నాయకులు కందగట్ల రాంచందర్, గోపీ, సంగ్రామ్ పటేల్, ప్రజాప్రతినిధులు వంశీ ,గంగాధర్, ఎంపీటీసీ రాధ , జిల్లా పదాధికారులు , ప్రధాన కార్యదర్శులు , జిల్లా నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.