జనం న్యూస్. ఆగస్టు 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
మండల కేంద్రమైనహత్నూర గ్రామంలోనికట్టు కాలువలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగిచెత్తా చెదారంతో పేరుకు పోయిచాకి చెరువులో కివర్షపు నీళ్లువె ళ్లకుండా అంతరాయం ఏర్పడింది అదిగమనించిన హత్నూర గ్రామస్తులు తక్షణ మేసహాయక చర్యలు చేపట్టే పనిలోని మగ్నమ య్యారుచాకి చెరువులోకివెళ్లాల్సినవర్షపునీళ్లు కట్టు కాలువలో పెద్ద ఎత్తున పేరు కుపోయి నపిచ్చి మొక్కలతో అడ్డంకులు ఏర్పడి నేరుగా పొలాల్లో కి వర్షపు నీళ్లు చేరుతున్నాయనిఅన్నారువర్షపునీటిప్రభావంతోపొలం మడికట్లుతెగి పంటలకు నష్టంవాటిల్లే ప్రమాదం నెలకొందని ఆందోళ నవ్యక్తం చేశారు రైతులు గ్రామస్తులు యువకులు కలిసిజెసిపి సహాయం తోకట్టు కాలువలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలనుతొలగించారు.అంతలో నేఅటువైపువెళ్తూగమనించినహత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్.సంతోషంవ్యక్తంచేశారు గ్రామస్తులను రైతులనుఅభినందించారుఎడతెరిపిలేకుండాకురుస్తున్న భారీవర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నా మని తెలిపారు . మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు .ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల హత్నూర మండలంలోని ఏ గ్రామంలోనైనా. ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన తాసిల్దార్ కార్యాలయానికి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శులు పోలీసులు అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో. గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ .పారిశుద్ధ్యకార్మికులు. గ్రామస్తులు.చెక్కరవీందర్ గౌడ్.పండుగశేఖర్.పొట్ల చెరువునరేందర్.వల్లిగారి దుర్గేష్ .పొట్లగళ్ళ పెంటయ్య నల్లోల్లఎల్లయ్య.నల్లోల్ల నాగేష్.బోరుపట్లకిష్టయ్య.కొత్తకుంట శంకర్.జనార్ధ.గ్రా మస్తులు రైతులుయువకులు తదితరులుసహాయక చర్యల్లో పాల్గొన్నారు.



