

జనం న్యూస్ ఆగష్టు 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఎలాంటి అనుమతులు లేకుండా యాదేచ్చగా ఇసుక, మట్టిఅక్రమ రవా ణ…. మాఫియా లను అరికట్టండి. తీవ్రంగా హెచ్చరించిన ఖాబర్దార్…
ఏ డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుమ్మరి లింగయ్య…
కాసుల కక్కుర్తిలో అధికారులు..
పట్టించుకోని,జీపీ,రెవిన్యూ,, పోలీస్, మైనింగ్ శాఖ అధికారులు..
ఆర్టీ ఐ లైవ్ న్యూస్ జిల్లా పాత్రికేయుని పై,ఇసుక, మట్టి మాఫియా వారు దాడి చేయడం పిరికి పందా చర్య..
ఇసుక, మట్టి మాఫియా బెజ్జు ర్ మండలంలోని మార్తాడి మాఫియాలకు సవాల్..
దమ్ముంటే ఎదురు దాడి చేసి చంపండి అని సవాల్ విసిరిన ఏ డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు…
కొమరం బీమ్ ఆసిఫాబాద్:22,ఆగస్టు,
కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జుర్ మండలంలోని మార్తాడి జీపీవాగు నుండి నిత్యం ఇసుక,, లంబాడిగూడ నుండి మట్టి మాఫియా కోన సాగుతున్న పిర్యాదలు చేసిన పట్టించుకోని అధికారులు. 2025ఆగస్టు 6అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సప్పవాట్ మహెష్ సమాచారం మేరకు మట్టి తరలిస్తున్న వెళ్లి అడుగుగా మాకు ఎలాంటి అనుమతులు లేవని జీపీ అభివృద్ధికి సంతలో మట్టి తరలిస్తున్నామని, అనుమతి లేనిది మట్టి తరలించవద్దని సూచించిన తర్వాత వెళ్ళిపోయాను.
మట్టీ నీ జెసిబి తో ట్రాక్టర్ లతో నింపి తరలిస్తున్న వారిలో సప్పవాట్ రాజు. ధరవత్ రాజు, సపవుట్ చిన్న, తదితరులు ఉన్నారు. ఆదే సాయంకాలం మషెష్ ఇంటికి వచ్చి ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసిన దమ్ము లేని విలేకరి అంటూ బెదిరించారు.విలేకరిపై హత్య పయత్నం, బెదిరింపు లు చేసిన బాషారత్ ఖాన్ ఇసుక, మట్టి మడియా గ్యాంగ్ పై చర్యలు తీసుకోడి.. ఎలాంటి అనుమతులు లేకుండా యాదేచ్చగా ఇసుక, మట్టిఅక్రమ రవా ణ…. మాఫియా లను అరికట్టండి. తీవ్రంగా హెచ్చరించిన ఖాబర్దార్…ఏ డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుమ్మరి లింగయ్య…కాసుల కక్కుర్తిలో అధికారులు..పట్టించుకోని,జీపీ,రెవిన్యూ,, పోలీస్, మైనింగ్ శాఖ అధికారులు..ఆర్టీ ఐ లైవ్ న్యూస్ జిల్లా పాత్రికేయుని పై,ఇసుక, మట్టి మాఫియా వారు దాడి చేయడం పిరికి పందా చర్య..ఇసుక, మట్టి మాఫియా బెజ్జు ర్ మండలంలోని మార్తాడి మాఫియాలకు సవాల్..దమ్ముంటే ఎదురు దాడి చేసి చంపండి అని సవాల్ విసిరిన ఏ డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు…కొమరం బీమ్ ఆసిఫాబాద్:22,ఆగస్టు, కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జుర్ మండలంలోని మార్తాడి జీపీవాగు నుండి నిత్యం ఇసుక,, లంబాడిగూడ నుండి మట్టి మాఫియా కోన సాగుతున్న పిర్యాదలు చేసిన పట్టించుకోని అధికారులు. 2025ఆగస్టు 6అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సప్పవాట్ మహెష్ సమాచారం మేరకు మట్టి తరలిస్తున్న వెళ్లి అడుగుగా మాకు ఎలాంటి అనుమతులు లేవని జీపీ అభివృద్ధికి సంతలో మట్టి తరలిస్తున్నామని, అనుమతి లేనిది మట్టి తరలించవద్దని సూచించిన తర్వాత వెళ్ళిపోయాను.
మట్టీ నీ జెసిబి తో ట్రాక్టర్ లతో నింపి తరలిస్తున్న వారిలో సప్పవాట్ రాజు. ధరవత్ రాజు, సపవుట్ చిన్న, తదితరులు ఉన్నారు. ఆదే సాయంకాలం మషెష్ ఇంటికి వచ్చి ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసిన దమ్ము లేని విలేకరి అంటూ బెదిరించారు. దమ్ముంటే పట్టుకో అని ఏద్దెవా చేస్తూ నిన్ను చంపుటకు కుయుక్తులు, కుట్రలు అంగడి బజారులో పథకంపై ముగ్గురు వ్యక్తులు చంపుటకు బాసరత్ ఖాన్ వారికి హెచ్చరించారాని నాతో చెప్పి వెళ్లి పోయారు. అనంతరం 2025ఆగస్టు 7న వార్త సేకరణకోసం చింతల మానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడా గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో చింతల మానేపల్లి లో లోడ్ తో ఇసుక ట్రాక్టర్ వస్తున్నా క్రమము లో అపుదల చేసి ప్రశ్నిస్తే ఈ ఇసుక ఎక్కడికి రవాణా చేస్తున్నావని అడుగగా అనుకోడా అని డ్రైవర్ చెప్పారు. అక్రమంగా ఇసుక, మట్టి రవాణా చెయ్యడం చట్ట విరుద్ధమాని చెప్పిన వినరా అని మీ ఇష్టం అని భవిష్యత్తుకు మీకే నష్టం అన్నాను. అనంతరం నేను తిరిగి ఇంటికీతిరుగు ప్రయాణం లో ట్రాక్టర్ డ్రైవర్ ఎవరికో ఫోన్ చేశారు. ఎవ్వరికైనా చేసు కో అని వెళ్ళిపోయాను.అస్మాత్తుగా రుద్రపూర్ లో అదుపు తప్పి పడి పోయాడు అనినేను 3రోజుల తర్వాత మొబైల్ చూడగా సోషల్ మీడియాలో చూసి అవుక్కుయ్యను.
నేను, బైక్ తో భద్రాచలం, తిరుపతి, వేములవాడ, ఆదిలాబాద్ ప్రయాణం చేస్తే పడని నన్ను చిత్రి కరించి అదుపు తప్పి పడ్డాడు అని అనడం అనుమానంగా ఉంది.నాకెలాంటి వ్యాధులు లేవు. నిత్యం వార్త సేకరణకు 15మండలలలో ఎదో ఒక చోటా సేకరణకు వెళ్లిన ఎలాంటి ఘటన జరుగలేదు.. ఇది పథకం ప్రకారం ఆల్లిన కథ మాత్రమే, హత్య ప్రయత్నం చేస్తానికి, సాక్షులు దొరక కుండా చేస్తానికి చేసిన ప్రయత్నమే వారిపై తీవ్ర అనుమానం లేకపోలేదు.వీరు చంపటానికి కుటిల ప్రయత్నం చేసిన పథకం సక్సెస్ కాలేదు. దుర్గం సేవంతాబాయిని మార్తాడి వారిని ఇండ్లో ఉండగా కిరోసిన్, పెట్రోల్ పోశి చంపినా కేసులో ప్రధాన నిందితుడు. మరణం వాంగములం ఉన్న తప్పించుకున్నరు. వీరి వల్ల మార్తాడి, లంబాడిగూడ ప్రజలు బిక్కు బిక్కు మంటూ భయందోళన లో బతుకు టున్నారు. గ్రామాలలో లంబాడిగూడ నుండి మాథది సారాయి తీసుకోపోయి అమ్మాలన్న వీరి పరిషన్ లేకుంటే ఎదో విదంగా కేసులో ఏరికిస్తారని భయం. అందుకే రెండు గ్రామాల ప్రజలు ఇతనిపై అధికారులకు చెప్పిన పట్టించుకోరు.. వీరికి చెంచాగిరి వాళ్లు, బెల్ట్ షాపులు నడిపేవారు, సారాయి గుడుంబా, అమ్మేవారు భయపడి వీరికి మద్దతూ ఇస్తూ ఉంటారు. అందురు వీరి అరాచకాలు, గుండగిరి పెట్రేగి పోతున్నది. నన్ను చంపి ఎం సాధించాలేవు. ముందుకున్నది ముసర్ల పండుగ. దళిత ల పై దాడులు చేయించి, పంచాయతీలో వినకుంటే మార్థడిలో దుర్గం లక్ష్మి గత సంవత్సరాలకిందట మూత్రం తాగించాడు. ఇలాంటి మూర్కున్ని నమ్మి మోసపోకండి.. ఎదురించండి. వారికి బయపడి ఎన్ని రోజులు బతుకుతారు. చావో, రేవో తెల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. నన్ను ఎం చేయలేవు. నీవు చేసే కుట్రలో నువ్వే కొట్టుకో పోతావు. సామాన్య ప్రజలను బెదిరించి కోట్లు సంపాదించావు. వెనుక తీసుపోతావా.. నన్ను వెంబడుంచిచంపిన మిగిలేది నీకు తృప్తి.నిన్ను ఎదురుంచేవాడు ఉండకూడదంటే బెదిరించే వాడిదే నడుస్తుంది.అన్నటకుంది. నన్నేమి చేయలేవు.నన్ను బేధరించిన వాళ్లే, నా బైక్ పడిపోయినట్లు ఎట్లా తెలిసింది.వీరు కావాలనే చంపాలనే కుట్రలో భాగమే అని, ఒక రోజు బెదిరింపు, మరుసటి రోజు హత్య యత్నం. విరిపై పక్కా అనుమానం.ఎక్కడ ఎంప్రాణహానిజరిగిన వీరే బాద్యులు.మాఫియా వాళ్లకు బెదిరింపులకు భయపడేది లేదని, మీకు సహకరిస్తున్న మాఫియా గ్యాంగ ఆటలు సాగవని, హెచ్చరించారు. మాఫియా గ్యాంగ్ వల్ల తీవ్ర ప్రమాదం ఉందని మండలం ప్రజలు గ్రహించాలని అన్నారు. మాఫియా ఆగడాలు అరాచకలు, గుండగిరి, బుమఫియా, హత్యలు, గ్రామాలలో తగాదాలు సృష్టించి గొడవలు చేయించడం, పంచాయతులు చేయడం వీరి వృత్తి. అడ్డగోలు సంపాదన, ఈ మాఫియా 2009ఆదాయంఎంత? 2025ఇప్పుడు ఆదాయం ఎంత ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇటువంటి మాఫియా పై ద్రుష్టి పెట్టి అక్రమంగా ఇసుక, మట్టి మాఫియా జరుగ కుండా చూడాలని, వారిపై చర్యలు తీసుకోవాలని, అధికారులు ఎం చేస్తారో వేచి చూడాలి.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్న చర్యలు తీసుకోని అధికారులు.ఇది పూర్తి గా బాసరత్ పథకం ప్రకారం జరిగింది.నేను కొలుకున్న తర్వాత నీవు చేసిన అరాచకాలు, అక్రమకేసులు, గుండగిరి, అన్ని ఆధారతో బయట వీడేమో ముందు వెళ్లాడిస్తా.. దమ్ముంటే పట్టుకో అని ఏద్దెవా చేస్తూ నిన్ను చంపుటకు కుయుక్తులు, కుట్రలు అంగడి బజారులో పథకంపై ముగ్గురు వ్యక్తులు చంపుటకు బాసరత్ ఖాన్ వారికి హెచ్చరించారాని నాతో చెప్పి వెళ్లి పోయారు. అనంతరం 2025ఆగస్టు 7న వార్త సేకరణకోసం చింతల మానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడా గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో చింతల మానేపల్లి లో లోడ్ తో ఇసుక ట్రాక్టర్ వస్తున్నా క్రమము లో అపుదల చేసి ప్రశ్నిస్తే ఈ ఇసుక ఎక్కడికి రవాణా చేస్తున్నావని అడుగగా అనుకోడా అని డ్రైవర్ చెప్పారు. అక్రమంగా ఇసుక, మట్టి రవాణా చెయ్యడం చట్ట విరుద్ధమాని చెప్పిన వినరా అని మీ ఇష్టం అని భవిష్యత్తుకు మీకే నష్టం అన్నాను. అనంతరం నేను తిరిగి ఇంటికీతిరుగు ప్రయాణం లో ట్రాక్టర్ డ్రైవర్ ఎవరికో ఫోన్ చేశారు. ఎవ్వరికైనా చేసు కో అని వెళ్ళిపోయాను.అస్మాత్తుగా రుద్రపూర్ లో అదుపు తప్పి పడి పోయాడు అనినేను 3రోజుల తర్వాత మొబైల్ చూడగా సోషల్ మీడియాలో చూసి అవుక్కుయ్యను.నేను, బైక్ తో భద్రాచలం, తిరుపతి, వేములవాడ, ఆదిలాబాద్ ప్రయాణం చేస్తే పడని నన్ను చిత్రి కరించి అదుపు తప్పి పడ్డాడు అని అనడం అనుమానంగా ఉంది.నాకెలాంటి వ్యాధులు లేవు. నిత్యం వార్త సేకరణకు 15మండలలలో ఎదో ఒక చోటా సేకరణకు వెళ్లిన ఎలాంటి ఘటన జరుగలేదు.. ఇది పథకం ప్రకారం ఆల్లిన కథ మాత్రమే, హత్య ప్రయత్నం చేస్తానికి, సాక్షులు దొరక కుండా చేస్తానికి చేసిన ప్రయత్నమే వారిపై తీవ్ర అనుమానం లేకపోలేదు.వీరు చంపటానికి కుటిల ప్రయత్నం చేసిన పథకం సక్సెస్ కాలేదు. దుర్గం సేవంతాబాయిని మార్తాడి వారిని ఇండ్లో ఉండగా కిరోసిన్, పెట్రోల్ పోశి చంపినా కేసులో ప్రధాన నిందితుడు. మరణం వాంగములం ఉన్న తప్పించుకున్నరు. వీరి వల్ల మార్తాడి, లంబాడిగూడ ప్రజలు బిక్కు బిక్కు మంటూ భయందోళన లో బతుకు టున్నారు. గ్రామాలలో లంబాడిగూడ నుండి మాథది సారాయి తీసుకోపోయి అమ్మాలన్న వీరి పరిషన్ లేకుంటే ఎదో విదంగా కేసులో ఏరికిస్తారని భయం. అందుకే రెండు గ్రామాల ప్రజలు ఇతనిపై అధికారులకు చెప్పిన పట్టించుకోరు.. వీరికి చెంచాగిరి వాళ్లు, బెల్ట్ షాపులు నడిపేవారు, సారాయి గుడుంబా, అమ్మేవారు భయపడి వీరికి మద్దతూ ఇస్తూ ఉంటారు. అందురు వీరి అరాచకాలు, గుండగిరి పెట్రేగి పోతున్నది. నన్ను చంపి ఎం సాధించాలేవు. ముందుకున్నది ముసర్ల పండుగ. దళిత ల పై దాడులు చేయించి, పంచాయతీలో వినకుంటే మార్థడిలో దుర్గం లక్ష్మి గత సంవత్సరాలకిందట మూత్రం తాగించాడు. ఇలాంటి మూర్కున్ని నమ్మి మోసపోకండి.. ఎదురించండి. వారికి బయపడి ఎన్ని రోజులు బతుకుతారు. చావో, రేవో తెల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. నన్ను ఎం చేయలేవు. నీవు చేసే కుట్రలో నువ్వే కొట్టుకో పోతావు. సామాన్య ప్రజలను బెదిరించి కోట్లు సంపాదించావు. వెనుక తీసుపోతావా.. నన్ను వెంబడుంచిచంపిన మిగిలేది నీకు తృప్తి.నిన్ను ఎదురుంచేవాడు ఉండకూడదంటే బెదిరించే వాడిదే నడుస్తుంది.అన్నటకుంది. నన్నేమి చేయలేవు.నన్ను బేధరించిన వాళ్లే, నా బైక్ పడిపోయినట్లు ఎట్లా తెలిసింది.వీరు కావాలనే చంపాలనే కుట్రలో భాగమే అని, ఒక రోజు బెదిరింపు, మరుసటి రోజు హత్య యత్నం. విరిపై పక్కా అనుమానం.ఎక్కడ ఎంప్రాణహానిజరిగిన వీరే బాద్యులు.మాఫియా వాళ్లకు బెదిరింపులకు భయపడేది లేదని, మీకు సహకరిస్తున్న మాఫియా గ్యాంగ ఆటలు సాగవని, హెచ్చరించారు. మాఫియా గ్యాంగ్ వల్ల తీవ్ర ప్రమాదం ఉందని మండలం ప్రజలు గ్రహించాలని అన్నారు. మాఫియా ఆగడాలు అరాచకలు, గుండగిరి, బుమఫియా, హత్యలు, గ్రామాలలో తగాదాలు సృష్టించి గొడవలు చేయించడం, పంచాయతులు చేయడం వీరి వృత్తి. అడ్డగోలు సంపాదన, ఈ మాఫియా 2009ఆదాయంఎంత? 2025ఇప్పుడు ఆదాయం ఎంత ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇటువంటి మాఫియా పై ద్రుష్టి పెట్టి అక్రమంగా ఇసుక, మట్టి మాఫియా జరుగ కుండా చూడాలని, వారిపై చర్యలు తీసుకోవాలని, అధికారులు ఎం చేస్తారో వేచి చూడాలి.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్న చర్యలు తీసుకోని అధికారులు.ఇది పూర్తి గా బాసరత్ పథకం ప్రకారం జరిగింది.నేను కొలుకున్న తర్వాత నీవు చేసిన అరాచకాలు, అక్రమకేసులు, గుండగిరి, బుదందా, బుమాఫియా, పంచాయతీ లు పెట్టిబాయపెట్టి భూములు లక్కోవడం. దళితులపై దాడులు, అక్రమ బుకబ్జాలు, మాఫియా కాలనీ, నీ చిట్టా అన్ని ఆధారతో బయట వీడేమో ముందు వెళ్లాడిస్తా.
