Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి

వినాయక చవితి సందర్భంగా కాట్రేనికోనలో తేజస్వినీ జ్యోతిషాలయం వేదికగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి ఆధ్వర్యంలో 800 ఉచిత మట్టి గణపతుల పంపిణీ జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడు గ్రంధి నానాజీ, తాతపూడి బుల్లి, సుంకర పవిత్రకుమార్, ఆకొండి ఉమామహేష్, శ్రీకాంత్, అల్లవరపు సత్యనారాయణ, వింజమూరి శ్రీనివాస్, మల్లాడి సత్యవతి, ఆణివిళ్ళ ఫణికాంత్ శర్మ,ఆకొండి అంజి, కిరణ్ శర్మ,ఆకొండి సూర్యకాంతం, ఆకొండి లీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన పలువురికి మట్టి గణపతులను ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు అందజేసారు.