Listen to this article

జనం న్యూస్, సెప్టెంబర్ 26, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన ఉప్పరి గంగవ్వ,అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్,బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్, ఈ రోజు మృతిరాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. యాదగిరి, మేకల డెవిడ్, బాలకృష్ణ,తదితరులు ఉన్నారు.