Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 24 సంగారెడ్డి జిల్లా

ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి వివాహం హైదరాబాదులోని హైటెక్స్ లో ఘనంగా జరిగింది.. ఈ మేరకు నూతన వధూవరులను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు , కేంద్ర మంత్రు లు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు , టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు హాజరై, వారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు..