Listen to this article

జనం న్యూస్ 01 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్‌ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్‌ అంబేడ్కర్‌ గురువారం తెలిపారు. ఈ ఎన్నిక కోసం విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారని, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, ఏ.ఎస్‌.ఆర్‌ జిల్లాల డి.ఆర్‌.ఓ లు సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా ఉంటారని తెలిపారు.