తెలంగాణ రాజ్యాధికార పార్టీ శ్రేణులకు,బీసీ కుల బాంధవులకు,బీసీ మేధావులకు, బీసీలకు

July 24, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 24 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మానం మల్లన్న పిలుపుమేరకు కార్మిక,కర్షక,విద్యార్థులకు కీలక పిలుపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత అన్న ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న పర్యటన తేదీ: 29 జూలై 2026 (బుధవారం) ఉదయం 10:00 గంటలకు మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధి, 2వ వార్డు – ఏనుగొండ వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ. అనంతరం మహబూబ్‌నగర్ పట్టణంలో భారీ కారు ర్యాలీ. మధ్యాహ్నం 12:00 గంటలకుదేవరకద్ర పట్టణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహిరంగ సభ.ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకులు, బీసీ మేధావులు, యువత మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మున్నూరు జయపాల్ రెడ్డిమరియు జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు మొరుగు వీరేష్ వనపర్తి జిల్లా అధ్యక్షులు విజయ్ యాదవ్ నాగర్ కర్నూల్,జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు సాగర్,మరియునారాయణ పేట జిల్లా అధ్యక్షులు మడివాల కృష్ణ పిలుపునిచ్చారు. “బీసీల రాజ్యాధికారమే లక్ష్యం జై బీసీ జై తెలంగాణ

🌐 Select Language:
📰 ePaper