Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి(23) సూర్యాపేట జిల్లా

తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం పసునూరు గ్రామంలో సోమవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభించినాడు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శోభ వార్డ్ నెంబర్లు, గ్రామ ప్రజలు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.