జనం న్యూస్ ఏప్రిల్ 17 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామానికి చెందిన సర్పంచ్ నిర్మల జగ్గారెడ్డి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది గ్రామపంచాయతీ చండూర్ చిలిపి చెడు మండలం లో గల గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 2 లో గల భూమిని గత ప్రభుత్వము టీజీ ఐ ఐఐసీ కి కేటాయించడం జరిగింది. దీనివలన మండలంలోని ప్రభుత్వ భూమి గల ఏకైక గ్రామపంచాయతీ భూమిని టీజీ ఐ ఐ సి ఈ కి కేటాయించడం వలన మండల కార్యాలయాలను నిర్మాణం కొరకు స్థలం లేకుండా పోయింది కావున సర్వే నంబర్ 2 లో ప్రభుత్వ భూమిని తిరిగి మండల కార్యాలయాలకు అప్పగించినట్లయితే అందులో మండలంలోని కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించిన నట్లు అవుతుంది అని టీజీ ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిని సర్వే నంబర్ 2 లో కేటాయిస్తే ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేస్తుందని గ్రామ సర్పంచ్ వినతి పత్రం అందజేయడం జరిగింది చిలిపి చెడు మండలంలో స్థలం లేక చండూరు గ్రామానికి చెందిన సర్వే నంబర్ 2లో కేటాయించిన స్థలంలో పలు సంస్థలకు చెందిన కార్యాలయాలు పోలీస్ స్టేషన్ అలాగే మండల కార్యాలయాలు నిర్మించుకోవడం జరుగుతుందని నిర్మల జగ్గారెడ్డి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది


