విస్తారంగా కురుస్తున్న వర్షాలు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు
జనం న్యూస్ ఆగస్టు 28 కామారెడ్డి నిజాంబాద్ ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత,రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ, సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు,మాదినం…
అర్థరాత్రి వరద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ….
మద్నూర్ ఆగస్టు 28 జనం న్యూస్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు డోంగ్లీ మండలం సిర్పూర్ గ్రామాన్ని అతలాకుతలం చేశాయి..వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో గ్రామస్తులు తమ ఆస్థిపాస్తులను, జీవనాధారాలను కోల్పోయి తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు..ఈ అత్యవసర సమయంలో…
పదోన్నతి పై బదిలీ అయిన ఉపాధ్యాయురాలికి ఘనంగా సన్మానం
బిచ్కుంద. ఆగస్టు 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని దత్త నగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సంగీత పదోన్నతి పై మెనూర్ పాఠశాలకు బదిలీ కావడంతో సహచర ఉపాధ్యాయులు ఆమెను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం…
వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరైజేషన్ ప్రక్రియ 100% క్లియర్
జనం న్యూస్ ఆగస్టు 28 కాట్రేనికోన గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరైజేషన్ ప్రక్రియ వందశాతం పూర్తయ్యిందని కాట్రేనికోన డిసిసిబి మేనేజర్ పీతల శ్రీనివాస రావు పేర్కొన్నారు.మండల పరిధిలోని కందికుప్ప సొసైటీ కార్యాలయంలో చైర్ పర్సన్ నూకల మూర్తి…
ఘనంగా గణేష్ ఉత్సవాలు
జనం ్యూస్ ఆగస్టు 28 కాట్రేనికోన ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పొట్టితిప్ప గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు…
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ని సత్కరించిన నాయకులు…
జనం న్యూస్ ఆగస్టు 28కాట్రేనికోన సారథ్యం కార్యక్రమానికి కాకినాడ విచ్చేసి అన్నమ్మగాటి సెంటర్లో నాయకర్ గారి కాంస్య విగ్రహానికి గజమాల వేసి సారథ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌ,,పివియన్ మాధవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువా,…
కాట్రేని కొన లో నూకల దుర్గ ఘనంగా పుట్టినరోజు వేడుకలు
జనం న్యూస్ ఆగస్టు 28 కాట్రేను కోన కాట్రేనికోన జనసేన నాయకులు నూకల దుర్గ పుట్టినరోజు వేడుకలు ఆయన స్వగృహంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమానికి…
భారీ వర్ష సూచనల నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి..!
జనంన్యూస్. 28.నిజామాబాదు. ప్రతినిధి. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.సీ.పీ సాయి చైతన్య తో కలిసి వరద ఉద్ధృతిపై సమీక్ష.ముంపు ప్రాంతాలలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం . రానున్న 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…
మృతి చెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్ జనం న్యూస్ 27 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యం లేదా ప్రమాదవసాత్తు మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,…
బీ.టెక్ విద్యార్థులకు గంజాయి.. నలుగురు అరెస్ట్
జనం న్యూస్ 28 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సంతకవిటి మండల పరిధి పొనుగుటివలస గ్రామ సమీపంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి…