• April 1, 2025
  • 19 views
రంజాన్ సందర్బంగా  శుభాకాంక్షలు తెలిపిన  బహుజన్ ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్ట్యా నాయక్

జనం న్యూస్ 01 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా పరిగిలో మైనార్టీ సోదరులను కలిసి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికి శుభాకాంక్షలు తెలిపినారు. అన్ని మతాలను సమానంగా చూసేదే భారత దేశం కులామతాలు లేకుండా అందరికి సమాన హక్కులు కలిపించింది భారత రాజ్యాంగం కాబట్టి అందరు…

  • April 1, 2025
  • 21 views
మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును కలిసిన వైసీపీ కౌన్సిలర్లు

జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు విశాఖలోని సోమవారం కలిశారు.మున్సిపల్‌ ఛైర్మన్‌ సావు మురళీ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని, ఎమ్మెల్యే బేబినాయన చేస్తున్న అభివృద్ధికి సహకరించడం లేదని…

  • April 1, 2025
  • 19 views
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రంజాన్ పండగ

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో రంజాన్ పండగ హిందూ – ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు,…

  • April 1, 2025
  • 23 views
రామడుగు గ్రామం లో సన్నబియ్యం పంపిణి..!

జనంన్యూస్. 01. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం తాళ్ళరామడుగు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేద ప్రజలకు ఉగాది తెలుగు సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి . మరియు ఎమ్మెల్యే భూపతి రెడ్డి నాయకత్వంలో రామడుగు…

  • April 1, 2025
  • 23 views
అవయవదాతలకు మరణం లేదు.మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అవయవ దాతలకు మరణం ఉండదని,మరణించిన తర్వాత అవయవాలను అగ్నికి ఆహుతి చేయడం కంటే, బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వారి అవయవాలను అవసరమైన వారికి దానం చేస్తే మరి…

  • April 1, 2025
  • 26 views
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రేసులో ఏలూరు వెంకటరమణ (రాజేష్ కుమార్ శర్మ)!

జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ రేసులో విశాఖపట్నంకి చెందిన ఏలూరు వెంకటరమణ (రాజేష్ కుమార్ శర్మ) కూడా ఉన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట…

  • April 1, 2025
  • 23 views
ఆహార భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట

జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆహార భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు శాయంపేట మండల…

  • April 1, 2025
  • 23 views
న్యావనంది లో సన్నబియ్యం పంపిణి..!

జనంన్యూస్. ఏప్రిల్ 01. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. జిల్లా సిరికొండ మండలకేంద్రం లోని న్యావనంది గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఎలక్షన్స్ టైమ్ లో ఇచ్చిన మాటప్రకారం తెల్లకార్డ్ ఉన్న ప్రతి పేద ఇంటికి ఒక మనిషికి…

  • April 1, 2025
  • 18 views
నిరుపేదలకు వరం సీఎం రిలీఫండ్

నీరుపేదా కుటుంబానికి సీఎం సహాయనీది చెక్కు అందజేత కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ జనం న్యూస్ ;1 ఏప్రిల్ మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; సీఎం సహాయనిది నుండి అందించే ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబాలాకు వరం లాంటిదని చిన్నకోడూరు…

  • April 1, 2025
  • 25 views
ఘనంగానిర్వహించినసంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ శోభాయాత్ర

జనం న్యూస్ మార్చి 31:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోనిబట్టాపూర్ గిరిజన తండాలో తాండవాసులు, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మాలదారులు సేవలల్ మహారాజ్ శోబయాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. తమ ఆరాధ్య దైవమైన సంత్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com