(జనం న్యూస్ అక్టోబర్ 6 ప్రతినిధి కాసిపేట రవి) స్థానిక ఎన్నికల షెడ్యూల్తో చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల రణరంగంలో విజయం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా,…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ప్రజల ప్రాణాలు తీయడానికే వారు తనకు అధికారమిచ్చారన్నట్టు జగన్ ఐదేళ్లు అడ్డగోలుగా దుర్మార్గాలకు పాల్పడ్డాడు : ప్రత్తిపాటి. తన హాయాంలో జరిగిన రైతు, రైతుకూలీలు,…
నేలకొరిగిన పలు రైతుల వరి పంట పొలాలు టి ఆర్ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ జనం న్యూస్ 6 అక్టోబర్ 2025 ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్ ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సూరారం దండేపల్లి బావుపేట్…
జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఐ పోలవరం ఉప మండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా…
(జనం న్యూస్ 06 అక్టోబర్ 2025 ప్రతినిధి కాసిపేట రవి ) మంచిర్యాల జిల్లా భీమారం మండలం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు జిల్లా కోశాధికారి కాసిపేట రవి ఆధ్వర్యంలో సోమవారం రోజున జరిగిన మండలం సమావేశంలో మాట్లాడుతూ l, ప్రతి ఒక్కరు…
జన న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ నందు చదువులో ప్రతిభ కలిగిన ఉత్తమ విద్యార్థులకు కత్వ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ చేశారు. పలువురు డొనేషన్స్ ఇవ్వగా ఎక్కువ మొత్తంలో తాడి…
జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఈసీ సభ్యులుగా* నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం, గాడి లంక గ్రామం.. కోదండ నాగవేణి…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని 1925 విజయ దశమి నాడు డా..కేశవరావ్ బలరాం హెగ్డేవర్ స్థాపించారు. సమర సత తో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణం లో నిమగ్నం అయిన సంఘం విజయ దశమి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న తరుణం…
పాపన్నపేట. అక్టోబర్. 05 (జనంన్యూస్) మండల కేంద్రమైన పాపన్నపేటలో ఆదివారం సాయంత్రం 5-00 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తల చేత RSS పాపన్నపేట కండ ఆధ్వర్యంలో విజయదశమి మరియు రాష్ట్ర స్వయంసేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పాపన్నపేటలో ఆర్ఎస్ఎస్…
అక్టోబర్ నెలలో మిగిలిన రోజులకు సంబంధించిన వర్చువల్ – Q స్లాట్లు రేపు విడుదల చేయబడతాయి తిరువనంతపురం: అక్టోబర్. 06(జనంన్యూస్) తులమాస పూజ చివరి రోజును పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 22న శబరిమల ఆలయాన్ని సందర్శించనున్నారు. అక్టోబర్ 22…