మహార్ యువజన సంఘం నూతన కమిటీ ఏర్పాటు యువకులు హాజరు కాగలరు
జనం న్యూస్ మార్చ్ 1 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ, నియోజకవర్గం చింతల మానేపల్లి మండలంలో మహార్ యువజన సంఘం నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారుచింతల మానేపల్లి: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో…
పొదెం వీరయ్యకి ఎమ్మెల్సీ పదవి తో పాటు గిరిజనశాఖమంత్రి గా నియమించాలి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూనెం రాంబాబు. మార్చి01 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూనెం రాంబాబు అధ్యర్యం లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నుండి…
గ్రామాల్లో భారీ వాహనాల వేగాన్ని నియంత్రించాలి
డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ జనం న్యూస్ మార్చి 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మొద్దుల చెరువు నుండి మోతే వరకు రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా విజయరామపురం,…
హాస్టల్ ప్రాంగణాల్లో ఐస్ క్రీమ్లు విక్రయాలు పట్టిచుకోని ఉపాధ్యాయులు
జనం న్యూస్ మార్చ్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అను మతులు లేని ఐస్ క్రీమ్లు విక్రయాలతో అనారోగ్య సమస్యలు తలేతే అవకాశం ఉందని పిల్లల…
బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవo
జనం న్యూస్;1 మార్చ్ శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;విద్యార్థులు వివిధ రకాలైనటువంటి ప్రయోగాలను చేసి చూపించారు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పడిగే భాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలో సృజనాత్మకతను విద్యార్థుల యొక్క తెలివితేటలను…
గజ్వేల్ కేంద్రంగా కోటి తలంబ్రాల దీక్ష ప్రారంభం
రామకోటి రామరాజు నిర్వీరామ కృష, పట్టుదల అమోగం ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి లక్షల మంది భక్తులు గోటి తలంబ్రాల్లో పాల్గొననున్నారు జనం న్యూస్, మార్చ్ 02( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శ్రీరామనవమి…
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి డి.ఎస్.పి టి ఎస్ ఆర్ కే ప్రసాద్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ , జనం న్యూస్ మార్చి ఒకటి కాట్రేనికోన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ లోని అమలాపురం డీఎస్పీ టి ఎస్ ఆర్ కె. ప్రసాద్ ఆధ్వర్యంలో మహిళల భద్రత మరియు…
ఏర్గట్లఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించినజాతీయ సైన్స్ వేడుకలు
జనం న్యూస్ మార్చి 01:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజునాజాతీయ సైన్స్ దినోత్సవాన్నిపురస్కరించుకొనిపాఠశాల విద్యార్థులకు సైన్స్ మీదఅవగాహన కోసం వారికి ప్రత్యేకంగా వ్యాసరచనపోటీలు,ఉపన్యాస పోటీలు క్విజ్ పోటీలు నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులు తయారుచేసిన…
నందికొండ మున్సిపాలిటీ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
జనం న్యూస్- ఫిబ్రవరి 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ : నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఈఈ/25 మైనార్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నిర్వహించటం…
బాధిత కుటుంబాలను పరామర్శించిన -మానలా మోహన్ రెడ్డి
జనం న్యూస్ మార్చి 01:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడురెండ్ల రాజారెడ్డి తల్లీ గంగవ్వ ఇటీవల అనారోగ్యంతోమృతి చెందింది అదేవిదంగా తాళ్ళ రాంపూర్ ల క్యాతం నవీన్ తండ్రి అనారోగ్యం తో చనిపోయారువీరి కుటుంబాలను శనివారంరోజునాకో…