• April 28, 2025
  • 15 views
నడవ పల్లమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు ప్రారంభం

జనం న్యూస్ ఏప్రిల్ 28 కాట్రేనికోన కాట్రేనికోన మండల పరిధిలోని నడవపల్లిలో ఉన్న శ్రీనడవ పల్లమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అంతకుముందు పది రోజులపాటు జాతరలు నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈరోజు…

  • April 28, 2025
  • 28 views
తాళ్ళరాంపూర్ పూర్వవిద్యార్థుల ఆత్మీయసమ్మేళనం

జనం న్యూస్ ఏప్రిల్ 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000 -2001 సంవత్సరంలో పదవతరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం రోజునా రాజతోత్సవం పూర్తి అయిన సందర్బంగా సొసైటీ ఫంక్షన్ హాల్ లో పూర్వ…

  • April 28, 2025
  • 37 views
25 ఏళ్ల గులాబీ జెండా ప్రస్థానం

జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏర్పాటు ఓ సంచలనం. ఇందుకోసం హైదరాబాద్ లోని జలదృశ్యం వేదికైంది. 2001 ఏడాదిలో ఏప్రిల్ 27 కొంతమంది తెలంగాణవాదుల…

  • April 28, 2025
  • 43 views
బాధిత కుటుంభ సభ్యులను పరామర్శించిన ఆత్రం సుగుణ అక్క

జనం న్యూస్ 28ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ : కెరమెరి మండలం జోడేఘాట్ ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సిఆర్టి గా పనిచేస్తున్న కనక కాశీరాం ఇటీవల వడదెబ్బతో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్…

  • April 28, 2025
  • 35 views
రికార్డ్ స్థాయిలో కరాటే పోటీలలో సిద్ధిపేట జిల్లావిద్యార్థులు

ఇటివల ఏప్రిల్ 27 ఆదివారం రోజున హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇండొ నేపాల్ ఇంటర్ నేషనల్ టోర్నమెంట్ ఆర్గనైజర్ M.విఠల్ నిర్వహించారు ఈ టోర్నమెంట్ లో 10 min…

  • April 28, 2025
  • 36 views
జమ్మికుంటలో ఘనంగా ఎమ్మెస్సార్ వర్ధంతి వేడుకలు

జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి దివంగత ఎం సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) వర్ధంతి వేడుకలు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో…

  • April 28, 2025
  • 28 views
ఉగ్ర దాడుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 28 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దేశంలో ఉగ్రవాదులు కాశ్మీర్ రాష్ట్రం పహల్గాం ప్రాంతంలో దాడులకు తెగబడి, భారతీయులపై కాల్పులకుపాల్పడడంతో రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్…

  • April 28, 2025
  • 31 views
అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన రఘును ఘనంగా సన్మానించిన ప్రముఖులు

జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగిన జాతీయ మాస్టర్స్ గేమ్స్, అథ్లెటిక్స్ పోటీలను హైమర్ త్రో 35+ విభాగంలో అత్యంత ప్రతిభను కనబరిచి…

  • April 28, 2025
  • 26 views
జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ

జనం న్యూస్ 28 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పహల్లాం ఉగ్రవాదుల చర్యకు నిరసనంగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం నుంచి ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ…

  • April 28, 2025
  • 29 views
కార్మికుల సమస్యల పరిష్కరించడమే AITUC లక్ష్యం”

జనం న్యూస్ 28 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పోరాటాలతో కార్మికుల సమస్యలు పరిష్కరించడమే AITUC ప్రధాన లక్ష్యమని ఆ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్‌ అన్నారు. పట్టణంలోని చిన్న వీధిలో పలువురు ఫర్నిచర్‌ కార్మికులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com