జనంన్యూస్. 02.నిజామాబాదు.ప్రతినిధి.శ్రీనివాస్ పటేల్.. నిజామాబాద్ వినాయక్ నగర్ లోని బసవ గార్డెన్ లో అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. టైక్వాండో చైర్మన్ బసవ లక్ష్మీ నరసయ్య. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పిల్లలకి…
జనం న్యూస్, నవంబర్ 01,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం భాగవతుల చారిటబుల్ ట్రస్టులో నూతనంగా వెటర్నరీ జినామిక్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూగజీవాల ఆరోగ్య పరీక్షల గదిని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్…
జనం న్యూస్ నవంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన ఆర్డబ్ల్యూఎస్ అధికారి కుంచే సుబ్రహ్మణ్యం కు రాష్ట్రముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు చేతులుమీదగా మొంతా తూఫాన్ ఫైటర్ అవార్డు లభించింది.మండలంలో అన్నిప్రాంతాలలో,ముఖ్యంగా తీరప్రాంతగ్రామాలకు మొంతా తూఫాన్ వలన త్రాగునిరు కొరత…
జనం న్యూస్ నవంబర్ 1 కాట్రేనికోన ఆర్డబ్ల్యూఎస్ అధికారి కుంచే సుబ్రహ్మణ్యం కు రాష్ట్రముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు చేతులుమీదగా మొంతా తూఫాన్ ఫైటర్ అవార్డు లభించింది.మండలంలో అన్నిప్రాంతాలలో,ముఖ్యంగా తీరప్రాంతగ్రామాలకు మొంతా తూఫాన్ వలన త్రాగునిరు కొరత రానివ్వకుండా,ముందస్తు ప్రణాళికతో మండల ఆర్డబ్ల్యూఎస్…
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి.. జనంన్యూస్.నిజామాబాద్, నవంబర్ 1. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల…
అధికారుల పర్యావేక్షనే కరువైంది పట్టెంపు లేని అధికార యంత్రాంగం… బిజెపి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ జనం న్యూస్ నవంబర్ 1 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ప్రభాతవార్త ఎలుకతుర్తి మండల కేంద్రంలో ఇటీవల…
బీసీలకు రిజర్వేషన్లు వచ్చేంతవరకు పోరాటం ఆగదు నిరటి రాజ్ కుమార్ జనం న్యూస్ 01నవంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర బీసీ జేఏసీ ఆదేశాల మేరకు…
జనం న్యూస్ నవంబర్ 1 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) న్యూస్ : ఎల్కతుర్తి గ్రామంలోఇటీవలే మరణించిన బోనగిరి ఐలయ్య కుటుంబాన్ని తంగళ్లపల్లి యువసేన వ్యవస్థాపకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్లపల్లి రమేష్ పరామర్శించారు. ఐలయ్య…
జనం న్యూస్ అక్టోబర్ 01 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ) :కోర్టు కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యం కీలకపాత్ర పోషిస్తుందని, ప్రతి న్యాయవాది దానిపై పక్కా అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి శ్రీ పి. వసంత్ సూచించారు.శనివారం జిల్లా…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు లో జరిగిన శ్రీ శ్రీశ్రీ హజరత్ మగ్ధూం బాబా ఉరుసు మహోత్సవములో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు రాజ్యసభ మాజీసభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి,…