జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. NDA కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేదల సేవలో పాల్గొనడం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది, ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సందర్భంగా నాగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో టంగుటూరు రోడ్ లో శుక్రవారం సాయంత్రం ఉరుసు మహోత్సవ నిర్వహణ కమిటీ అజం భాష,మహబూబ్ బాషా ఆహ్వానం మేరకు రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుకి ఘన…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 1రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతో అమృత్ పథకం రెండో విడత పనులుఅమలు చేసేందుకు శ్రీకారం-చైర్మన్అమృత్ మొదటి దశ లో పట్టణంలో నాలుగు వేల మంచి నీటి…
. జనం న్యూస్. నవంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా ఓల్డ్ ఏజ్ హోమ్ కేసర్ గార్డెన్ స్వయంకృషి వృద్ధాశ్రమం లోని కొంతమంది భారీ వర్షాల కారణంగా వసతులు లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకు వారి…
జనం న్యూస్ నవంబర్ 01 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు సంతాపం తెలిపారు.ఇటీవల హరీశ్రావు తండ్రి శ్రీ తన్నీరు సత్యనారాయణ స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేటర్…
జనం న్యూస్ నవంబర్ 01 సంగారెడ్డి జిల్లా వేల్పూర్ మండలం వడకపల్లి : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం త్రియంబకపేట్ గండి తండాకు చెందిన బానోత్ సరోజ (46) అనే మహిళను ఆమె భర్త బానోత్ రాజు కర్రతో దాడి చేసి…
జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జేఎన్టీయూ గురజాడ సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తూ ఉపకులపతి ఆచార్య వి.వి. సుబ్బారావు…
జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కింద స్థాయి ఉద్యోగిగా ప్రారంభించి, రాజకీయాలకు అతీతంగా 38 ఏళ్ల పాటు ప్రజా పరిపాలనలో నిబద్ధతతో సేవలు అందించిన ఎంపీడీవో ఆజారి భానుమూర్తి సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు.శుక్రవారం…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయనగరం పట్టణం మూడు లాంతర్లు జంక్షన్ నుండి కోట జంక్షను వరకు జిల్లా పోలీసుశాఖ…
జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్వర్గీయ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా “జాతీయ సమైక్యతా దినోత్సవం” (రాష్ట్రీయ ఏక్తా దివస్) లో భాగంగా నివాళులు అర్పించిన డీఐజీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్…