కాలేశ్వరానికి పోటెత్తిన జనం
పుష్కరాలకు పుష్కలంగా పుణ్యస్నానాలు లక్షకు పైగా భక్తులు కిలోమీటర్లమేర వాహనాలునిలిచే జనం న్యూస్ 19 మే బీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి) సరస్వతి పుష్కరాలకు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఎండలు మండుతున్న కాలేశ్వరానికి భక్తుల తాకిడి…
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
జనం న్యూస్,మే19 అచ్యుతాపురం: 21 ఏళ్ల క్రితం ఎం. జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. 1999-2004 వరకు చదివిన విద్యార్థుల ఆత్మీయ సమావేశం పాఠశాలలో సందడిగా సాగింది.…
నూతన బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ శ్రీనివాస్.
జనం న్యూస్,మే19,జూలూరుపాడు : జూలూరుపాడు మండల నూతన తహసీల్దార్ గా తూమాటి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. భద్రాచలం తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తూ విధులలో భాగంగా జూలూరుపాడు తహసీల్దార్ గా నూతన బాధ్యతలు చేపట్టారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి
జనం న్యూస్ మే 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కేంద్రమం లో సుప్రియ వెడ్స్ క్రాంతి కుమార్ గౌడ్వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి…
బ్లాస్టింగ్ మెటీరియల్ అమ్మకాలకు విజయనగరం పాత అడ్డాగా తయారయింది!
జనం న్యూస్ 19 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అక్రమంగా నిలవచేసిన ప్రేలుడు పదార్ధం కారణంగా గతంలో కన్యకాపరమేశ్వరి గుడి ప్రాంతంలో పెనుప్రమాదం సంభవించి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా వాటిల్లింది! మావోయిస్టులకు కూడా ప్రేలుడు పదార్ధాలు…
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ద్వారపూడి గ్రామంలో జరిగిన ఘటన తీవ్రంగా కలచి వేసింది…చిన్నారుల కుటుంబాన్ని పరామర్శించిన విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుగారు
జనం న్యూస్ 19 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈరోజు విజయనగరం మండలం ద్వారంపూడి గ్రామంలో నిన్న కారు లాక్ డోర్ పడి ద్వారంపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందిన సంఘటన తెలుసుకొని జిల్లా కేంద్ర…
విజయనగరం జిల్లాలో 13,751 మంది ఎయిడ్స్ బాధితులు
జనం న్యూస్ 19 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో 13,751 మంది ఎయిడ్స్ బాధితులను గుర్తించామని సంబంధిత అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో 6,471 మంది మందులు వాడుతున్నారని పేర్కొన్నారు.గడిచిన 20 ఏళ్లలో…
చిన్నారులు మృతి.. తల్లిదండ్రుల ఆర్తనాధాలు
జనం న్యూస్ 19 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం (M) ద్వారపూడిలో కారు లాక్ డోర్ పడి ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉదయం టిఫిన్ చేసి ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారులు…
సాయి ఎక్సలెంట్ స్కూలు ఆధ్వర్యంలో, సురక్ష హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంప్.
విజయవంతమైన హెల్త్ క్యాంప్ జనం న్యూస్,మే19,జూలూరుపాడు: మండల కేంద్రంలోని సాయి ఎక్స్లెంట్ స్కూల్ ఆధ్వర్యంలో ఖమ్మం సురక్ష హాస్పిటల్ యాజమాన్యం చే మెగా హెల్త్ క్యాంప్ ఆదివారం నాడు నిర్వహించారు.ఈ హెల్త్ క్యాంప్ లో సుమారుగా 450 మంది అనారోగ్యంతో బాధపడుతున్న…
.నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి
జనం న్యూస్ మే 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కేంద్రమం లో సుప్రియ వెడ్స్ క్రాంతి కుమార్ గౌడ్వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి…