• March 17, 2025
  • 21 views
డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

6 వ రోజుకు చేరిన గిరిజన హాస్టల్ వర్కర్ల సమ్మె జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ…

  • February 28, 2025
  • 43 views
పత్రికా ప్రచురణార్థం జాతీయ సైన్స్ దినోత్సవం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు విద్యార్ధినీ విద్యార్ధులు తయారు చేసిన సైన్స్ మోడల్స్ ప్రదర్శన వాటి గురించి వివరించడం జరిగింది.మానవ మనుగడ…

  • January 6, 2025
  • 114 views
దోసకాయ విషయంలో గొడవ.. చెల్లెలిని హత్యచేసిన అన్న

బెంగళూరు: దోసకాయ విషయంలో అన్నాచెల్లెళ్ళ మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి ఏకంగా సొంత చెల్లెలినే దారుణంగా హత్య చేసిన సంఘటన చామరాజనగర్‌(Chamarajanagar) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొళ్ళేగాల ఈద్గా మొహల్లా వీధిలో నివసించే సయ్యద్‌ పాషా(Sayed Pasha) ఇంట్లో బుధవారం రాత్రి…

  • January 6, 2025
  • 108 views
ఆ ఖాతాల్లోనే ‘సైబర్’ సొమ్ము

– 62 శాతం లావాదేవీలు వాటిలోనే – నేరాలకు బ్యాంకు ఖాతాలే కీలకం – కరెంట్‌ ఖాతాల జారీలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం – అవినీతి అధికారులపై చర్యలకు రంగం సిద్ధం. దోచేస్తున్న సొమ్ము బదిలీకి (Cyber ​​criminals)కు బ్యాంకు ఖాతాలు కీలకంగా…

  • January 6, 2025
  • 122 views
మరీ ఇంత దారుణమా.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని చుట్టుముట్టి.. దేవుడా..

హైదరాబాద్: మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేషన్ పరిధి హఫీజ్ పేట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. హఫీజ్ పేట్ రైల్వేస్టేషన్‌ (Hafizpet Railway Station) సమీపంలో శనివారం అర్ధరాత్రి కొంతమంది ముఠా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com