• April 10, 2025
  • 18 views
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

జనం న్యూస్ ఏప్రిల్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామ వాస్తవ్యులు కీ.శే ఎంబటి రాజు బీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి అనారోగ్య సమస్యతో మరణించగా నేడు వారి…

  • April 10, 2025
  • 27 views
అంగన్వాడీ కేంద్రం లో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా

జనం న్యూస్ ఎప్రిల్ 9 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ అధ్వర్యంలో బుదవారం రోజున బీరు పూర్ మండలం లోని కండ్లపెల్లి గ్రామ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రం లో 1000…

  • April 10, 2025
  • 24 views
ఎల్లలు దాటినా సేవే లక్ష్యం:ఎన్నారై కె.కె.రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఉద్యోగ రీత్యా ఎల్లలు దాటినా, సేవే లక్ష్యం గా భావిస్తూ తాను అమెరికాలో ఉన్నప్పటికీ జన్మనిచ్చిన గ్రామానికి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఉచిత తాగునీటి మినరల్ కేంద్రాలతో పాటు, దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ…

  • April 10, 2025
  • 35 views
జమ్మికుంట మున్సిపల్ ఫీట్టర్ సంపత్ రావు పై ఆర్.డి.ఎం.ఏ షాహిద్ మసూద్ విచరణ

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ //జమ్మికుంట) జమ్మికుంట మున్సిపాలిటీలో ఫీట్టర్ గా పనిచేస్తున్న సంపత్ రావు మొదటి నుండి ప్రతి పనిలో వివాదాస్పదమే, ఉద్యోగం నిర్వర్తిస్తూనే, అతనికి ఇతర వ్యాపరాలు ఉన్నట్లు సమాచార, వార్తల్లోకి…

  • April 10, 2025
  • 20 views
దళితబందు సాధన సమితి పిలుపు

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. దళితబందు రెండవ విడిత రాని బాధితులందరు, వారి వారి మండలం లో ఎంపీడీఓ కార్యాలయం కి వెళ్లి వినతి పత్రం ఇవ్వాలి అని, హుజురాబాద్ నియోజకవర్గం…

  • April 10, 2025
  • 21 views
ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు.పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రజలు ప్రయాణికుల అవసర నిమిత్తం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీఆధ్వర్యంలో బస్టాండ్ లోని బస్ షెల్టర్ లో స్వచ్ఛమైన చల్లటి త్రాగునీటిని ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి అన్నారు. బుధవారం నందలూరు…

  • April 10, 2025
  • 23 views
ప్రపంచ హోమియో దినోత్సవం

జనంన్యూస్. 10నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా నేడు జిల్లా జనరల్ ఆసుపత్రి లో 4 వ అంతస్తులో హోమియో పితామహుడు డాక్టర్ శామ్యూల్. హనీమన్ జయంతి శామ్యూల్ ఫోటో కు ఆయుష్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ జె.గంగదాసు…

  • April 10, 2025
  • 21 views
స్మశాన అభివృద్ధికి 25 లక్షల రూపాయల నిధులు

*___ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో**జనం న్యూస్ ఏప్రిల్ 9 (గొలుగొండ మండలం విలేఖరి పొట్ల రాజా:)*అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో చిడిగుమ్మల గ్రామ పంచాయతీలో శివారు పోలవరం గ్రామానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు 25 లక్షల రూపాయలు స్మశాన అభివృద్ధికి నిధులు మంజూరు…

  • April 10, 2025
  • 21 views
*ఎస్. ఆర్. కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి*

జనం న్యూస్. ఏప్రిల్ 9. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)నర్సాపూర్ మండలంలోని రామచంద్రపురం గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పడ్డ ఎస్.ఆర్.కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజాది…

  • April 9, 2025
  • 19 views
పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

క్రూడ్ అయిల్ ధరలు నిలకడగానే ఉన్నప్పటికీ గ్యాస్ ధరలు పెంచి ప్రజల మీద భారం మోపుతుంది కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా జనం న్యూస్ ఏప్రిల్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com