చిలకలూరిపేట ఎన్ డి ఏ కూటమి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు యోగ దినోత్సవానికి వేదికైనా చిలకలూరిపేట పట్టణం సందడి, వాతావరణం లో యోగ చేసిన చిలకలూరిపేట కూటమి నాయకులుకార్యకర్తలు మరియు యువత,సీనియర్ సిటీజన్స్ పాల్గొన్నారు పురపాలక సంఘం నుంచి…
బిచ్కుంద కోర్టులో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం..!
బిచ్కుంద జూన్ 21 జనంన్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద కోర్టులో న్యాయమూర్తి శ్రీ జే వినీల్ కుమార్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాటు చేశారు. మొట్ట మొదలు జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది.ఈ సందర్భంగా…
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మండలాల నూతన కార్యక్రమం ఏర్పాటు
జనం న్యూస్ జూన్ 19:నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం :జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో భాగంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఎన్ని కల నిర్వాహణ అధికారి భూక్యా లక్ష్మన్ నాయక్ ఏ డి ఇ,తాజా…
కెనరా బ్యాంక్ నాగార్జునసాగర్ శాఖను తరలించ వద్దంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
జనం న్యూస్- జూన్ 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో గత 45 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కెనరా బ్యాంక్ నాగార్జునసాగర్ శాఖ ను హాలియా కు తరలిస్తున్నారని గత కొంతకాలంగా వస్తున్న వార్తలను నిరసిస్తూ ఈరోజు…
ఎన్నికల హామీ ప్రకారం సూపర్ సిక్స్ లో భాగమైన నిరుద్యోగ భృతి ఇచ్చి యువతను ఆదుకోవాలి AIYF ఏరియా కార్యదర్శి మల్లికార్జున్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు సూపర్ సిక్స్ లో భాగమైన నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF)గా డిమాండ్ చేస్తున్నామని AIYF ఏరియా కార్యదర్శి మల్లికార్జున్…
మొక్కల పెంపకం మానవ జీవన శైలిలో ఒక భాగం కావాలి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ లో మొక్కల పెంపకం మానవ జీవన శైలిలో ఒక భాగం కావాలని మండల ప్రత్యేక అధికారి గుణశేఖర్ పి తాహసిల్దార్ అమరేశ్వరి, ఎంపీడీవో రాధాకృష్ణ సర్పంచ్ జంబు సూర్యనారాయణలు…
అల్లాపూర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ జూన్ 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, అన్ని విభాగాల అధికారులతో సున్నం చెరువు అభివృద్ధిపై ఆ ప్రాంతాన్ని పరిశీలించి సమీక్ష నిర్వహించారు.. వర్షాకాలం వస్తున్న దృష్ట్యా అభివృద్ధి…
వైసీపీ గిద్దలూరు మండలం యూత్ వింగ్ అధ్యక్షులుగా సిఐడి రంగారెడ్డి.!!
గిద్దలూరు ప్రతినిధి, జూన్ 21 (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం యూత్ వింగ్ అధ్యక్షులు, బురుజు పల్లె ఎంపీటీసీ, శీలం రంగారెడ్డి (సిఐడి) గిద్దలూరు మండల…
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం..!
జనంన్యూస్. 21.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్ ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారి ద్వారా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ పి.సాయి…
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి
జనం న్యూస్- జూన్ 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ గ్రంథాలయంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా కౌన్సిలర్ రమేష్ జి మాట్లాడుతూ…