• November 29, 2025
  • 79 views
హలో కార్మిక ఛలో మెదక్ జయప్రదం చేయండి

సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల సందర్భంగా 7న భారీ బహిరంగ సభ. ముఖ్య అతిథిగా బీవీ రాఘవులు జనం న్యూస్ నవంబర్ 29 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ…

  • November 29, 2025
  • 80 views
పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి .

జనం న్యూస్ నవంబర్ 29 వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్షా దివాస్ కార్యక్రమం సందర్భంగా ,తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ,బిఆరెస్ పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో…

  • November 29, 2025
  • 72 views
ఐకెపి కేంద్రాల వద్ద రైతుల ఎదురు చూపులు

(జనం న్యూస్ 29నవంబర్ ప్రతినిధి, కాసిపేట, రవి) భీమారం మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎదురు చూపులు చూస్తున్నారు, వరి కోత దశలోకి రావడంతో ప్రభుత్వ కొనుగోలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అనే ఆసక్తి పెరిగింది.…

  • November 29, 2025
  • 73 views
అనాధ వృద్ధులకు నిత్యవసర సహాయం అందించిన, జ్యోతి వికాస సేవాసంస్థ

(జనం న్యూస్ 29 నవంబర్ ప్రతినిధి కాసిపేట,రవి) భీమారం, అనాధ వృద్ధుల కష్టాలను గుర్తించిన జ్యోతి వికాస సేవా ట్రస్ట్ ముందుకు వచ్చింది. మండల పరిధిలో ఉన్న పేద, అశక్తులు, కుటుంబ సహాయం లేని వృద్ధులకు సంస్థ ప్రతినిధులు శనివారం ఆర్థిక…

  • November 29, 2025
  • 76 views
దీక్ష- దివాస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు.

జనం న్యూస్ నవంబర్ 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాధవరం నగర్ కాలనీ డివిజన్ పార్టీ కార్యాలయం నందు దీక్ష దివాస్ సందర్భంగా పార్టీ జెండాని కార్పొరేటర్ మాధవరం రోజా దేవి…

  • November 29, 2025
  • 73 views
వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి

(జనం న్యూస్ 29 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండలంలోని బూరుగుపల్లి గ్రామపంచాయతీలో శనివారం రోజున కమ్యూనిటీ కాంటాక్ట్, కార్యక్రమాన్ని నిర్వహించారు, సరైన పత్రాలు లేని 26 బైకులను, 5 లీటర్ల లిక్కర్ 10 లీటర్ల గుడుంబా, 500 లీటర్ల బెల్లం…

  • November 29, 2025
  • 68 views
ఐకెపి కేంద్రాల వద్ద రైతుల ఎదురు చూపులు ఎదురు

(జనం న్యూస్ 29నవంబర్ ప్రతినిధి, కాసిపేట, రవి) భీమారం మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎదురు చూపులు చూస్తున్నారు, వరి కోత దశలోకి రావడంతో ప్రభుత్వ కొనుగోలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అనే ఆసక్తి పెరిగింది.…

  • November 29, 2025
  • 71 views
బి ఆర్ ఎస్ లో చేరిన మాజీ ఉప సర్పంచ్, గ్రామస్తులు…

బిచ్కుంద నవంబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ బీజేపీ నాయకుడు శంకర్ పటేల్ ఆయనతోపాటు గ్రామానికి చెందిన యువకులు,గ్రామస్తులు శనివారం బిచ్కుంద మాజీ ఎమ్మెల్యే హనుమంత్…

  • November 29, 2025
  • 72 views
శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధిపై మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్

జనం న్యూస్ నవంబర్ 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండి రమేష్, తెలంగాణ మంత్రుల నివాసంలో ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ మరియు టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను…

  • November 29, 2025
  • 72 views
దిత్వహ్ తుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :- తాసిల్దార్ అమరేశ్వరి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. దిత్వహ్ తుఫాను ప్రభావం కారణంగా గురువారం నుండి 30 తేదీ వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉన్నందున చెయ్యేరు నది పరివాహక ప్రాంత ప్రజలు పశువుల కాపరులు చేపలు…