జనం న్యూస్ 19 తుల్జా భవానీ మాత యొక్క పరమ భక్తుడు. ఆయన జీవితంలోని కీలక ఘట్టాలలో అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నట్లు అనేక చారిత్రక ఆధారాలు మరియు పురాణ కథనాలు ఉన్నాయి.కుటుంబ దేవత: తుల్జా భవానీ దేవి శివాజీ మహారాజ్ వంశమైన…
జనం న్యూస్ ఫిబ్రవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు చెయ్యరు పంచాయితీ ప్రాంగణంలో, పంచాయతీ సర్పంచ్ చెల్లి సురేష్ మరియు మట్ట సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా దేశభక్తి ఉత్సాహంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా కాట్రేని…
జనం న్యూస్, ఫిబ్రవరి 19,అచ్యుతాపురం: మండలం లోని పూడిమడక సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మత్యశాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోటు ఇంజన్ల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు మరియు ఆధునిక సాంకేతికతపై సిఐఎఫ్ నెట్ కు చెందిన టెక్నికల్ అధికారులు టి.హరనాథ్,అర్జున్,ప్రసాద్…
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్ ఫిబ్రవరి 19 ఈ కార్యక్రమం లో పాల్గొన్న చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ గారు ,వైస్ చైర్మన్ పరమయ్యగారి సుమిత్ర ఎల్లారెడ్డి గారు, కౌన్సిలర్లు తాటికొండ కృష్ణ, భాగ్యలక్ష్మి శివ,శివ సాయి…
జనం న్యూస్ 19 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా లో లేవలేని స్థితిలో ఉన్న ఆవుకు వైద్యం అందించిన వెటర్నరీ డాక్టర్ జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాల…
జనం న్యూస్- ఫిబ్రవరి 18- నాగార్జునసాగర్ టౌన్- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హిల్ కాలనీ మెయిన్ బజార్ మటన్ మార్కెట్ వద్ద బిఆర్ఎస్ పార్టీ…
జనం న్యూస్- ఫిబ్రవరి 18- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఐదవ వార్డుకు చెందిన వల్లపు హనుమయమ్మ ఇటీవల కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకోగా ఆపరేషన్ వికటించటంతో తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం స్థానికుల ద్వారా…
జనం న్యూస్- ఫిబ్రవరి 18- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ జీవన్ బాబు గత కొన్ని సంవత్సరాలుగా పెరాల్సిస్ తో అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండటంతో సహచర ఆటో డ్రైవర్ పరిస్థితిని…
జనం న్యూస్ ఫిబ్రవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసి యున్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో గురువారం ఉదయం ఇచ్చాపురం నైమిశారణ్య వారాహి పీఠాధిపతి బాల బ్రహ్మానంద సరస్వతి స్వామి అమ్మవారిని…
జనం న్యూస్ ఫిబ్రవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసి యున్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో గురువారం ఉదయం ఇచ్చాపురం నైమిశారణ్య వారాహి పీఠాధిపతి బాల బ్రహ్మానంద సరస్వతి స్వామి అమ్మవారిని…