సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 08. 01. 2026 జహీరాబాద్, జనవరి 8: జహీరాబాద్ పద్మశాలి సంఘం 2026 సంవత్సరం కాలమానిని ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక పద్మశాలి భవన్ కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది. ఈ కాలమానినిని…
జనం న్యూస్ జనవరి 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మాడుగులపల్లి మండలం లోని గండ్రవానిగూడెం గ్రామానికి చెందిన కంచర్ల సూర్యనారాయణ రెడ్డి గత వారం రోజులుగా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందారు. పరిస్థితి…
జనం న్యూస్ జనవరి 8 అమలాపురం అమలాపురం వెంకటరమణ థియేటర్ వద్ద మంగళవారం నిర్వహించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా వేలంపాటలో తొలి టికెట్ రూ.1 లక్ష 11 వేల రూపాయలకు దక్కించుకున్న మెగా అభిమాని మోకా సుబ్బారావును సినీ…
జనం న్యూస్ జనవరి 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి పండుగ అంటే కొత్త బట్టలు, వంటకాలు మాత్రమే కాదు. జీవితంలో ఆశ వెలిగితే అదే నిజమైన సంక్రాంతి.సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి శిరీష…
.హెచ్చరికలు పట్టించుకోని వాహనదారులు జనం న్యూస్ జనవరి 08 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో గవర్నమెంట్ ప్రహరీ గోడ పరిధిలో విచ్చలవిడిగా వాహనాల పార్కింగ్ లు కొనసాగుతోంది. అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ చౌక్ వరకు రోడ్డుపై, ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీల…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కడప జిల్లా పరిషత్ సి. ఇ.ఓ సీ.ఓబులమ్మ ని మర్యాద పూర్వకంగ కలిసిన రాజంపేట నియోజకవర్గ జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు వారితోపాటు జనసేన నాయకులు, మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు,…
సర్పంచ్ అనుశ, కార్యదర్శి జ్ఞానదేవ్, జనం న్యూస్,జనవరి 08,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని ముర్కుంజల్ గ్రామ సచివాలయంలో గురువారం సర్పంచ్ అనుశ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని త్రాగునీరు, మురికి కాలువలు,వీధి…
జనం న్యూస్ 08 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నిన్న బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల…
జనం న్యూస్ 08 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు కనికే శశికుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది…
నందికొండలో హెల్మెట్ వాడకంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమం జనం న్యూస్- జనవరి 8- నాగార్జున సాగర్ టౌన్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం పై నాగార్జునసాగర్ పట్టణ పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమం…