• January 28, 2025
  • 35 views
మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వర్షం వ్యక్తం చేసిన మాదిగ సమాజం

ఎస్ ఆర్ డి జిల్లా మాదిగ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు ఎం విజయ్ కుమార్ జనం న్యూస్,జనవరి 27,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని సంగారెడ్డి జిల్లా మాదిగ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు ఎం విజయ్ కుమార్,జర్నలిస్టు మిత్రులతో కలిసి…

  • January 28, 2025
  • 46 views
నామినేటెడ్ పదవులపై దృష్టి సారించిన ఏపీ సర్కార్ !

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 27 (జనం న్యూస్):

  • January 28, 2025
  • 45 views
బెజగామ గ్రామంలో హరిహర లిఖిత మహాయజ్ఞం

చేసుకున్న సేవే శాశ్వతం: భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు -లోక కళ్యాణర్థం భారతదేశం అంతా జరుగుతున్న ఈ లిఖిత యజ్ఞం జనం న్యూస్, జనవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) గజ్వేల్ లోని…

  • January 28, 2025
  • 54 views
స్థానికత ఆధారంగా ఉపాధ్యాయులరీ అలకేషన్ చేపట్టాలి

జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ జనం న్యూస్, జనవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ):- తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మండలంలోని…

  • January 28, 2025
  • 44 views
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. సీఐ రంజిత్ రావు

జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలంలోని గట్లకనిపర్తిలో గ్రామంలో ఈ నెల 26 తేదీ రోజున ప్రబుత్వo నిర్వహించిన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ సభలో, మద్యం మత్తులో బొమ్మకంటి ప్రశాంత్ తండ్రి బొమ్మ కంటి నందయ్య, వయసు 32 సంవత్సరాలు…

  • January 28, 2025
  • 86 views
జర్నలిస్టుల పేరుతో భవన నిర్మాణదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న పార్టీ కార్యకర్తలు నాయకులపై చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ జనవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- జర్నలిస్టుల పేరుతో భవన నిర్మాణదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న పార్టీ కార్యకర్తలు నాయకుల పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కూకట్పల్లి జర్నలిస్టులు మంగళవారం నియోజకవర్గo కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

  • January 28, 2025
  • 37 views
యువగళం పాదయాత్ర ప్రభంజనమే కూటమి పార్టీల కనీవినీ ఎరుగని విజయానికి బాటలు వేసింది ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున (జనవరి 27-2023)న నాటి అవినీతి, అరాచక, దుర్మార్గపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశంఖం పూరిస్తూ టీడీపీ యువనేత నారాలోకేశ్ తొలి అడుగు…

  • January 28, 2025
  • 38 views
2024 సార్వత్రిక ఎన్నికల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన ఎలక్షన్ సెల్ పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర్.

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 27 (జనం న్యూస్):- 2024 సార్వత్రిక ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు స్కీమ్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా ముగిసే విధంగా సమిష్టిగా, సమన్వయంతో ఎలక్షన్ సెల్…

  • January 28, 2025
  • 44 views
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా 2వ సారి సాయి లోకేష్ ఎంపిక కావడం పట్ల కిరణ్ కుమార్ అలాగే ఎన్డీఏ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు షేక్ మౌల.పఠాన్…

  • January 28, 2025
  • 37 views
శ్రీశ్రీశ్రీ బోగాఆంజనేయ స్వామి వార్షికోత్సవానికి సుగవాసి బాల సుబ్రహ్మణ్యం ని ఆహ్వానిస్తున్న కుంపిణిపురం గ్రామ ప్రజలు.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- ఫిబ్రవరి 04వ తేదీ నుంచి జరిగే శ్రీ శ్రీ శ్రీ భోగా ఆంజనేయ స్వామి వార్షికోత్సవానికి ఈరోజు మంగళవారం నాడు రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం ను రాయచోటి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com