• October 27, 2025
  • 60 views
బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తుల వెల్లువ జనం న్యూస్, అక్టోబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు…

  • October 27, 2025
  • 49 views
గట్ల కానిపర్తి గ్రామా అభివృద్ధికి కృషి చేయాలి

జనం న్యూస్ అక్టోబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో గ్రామ ఆత్మీయ బాల్యమిత్రులు, ప్రముఖ దాతలు అన్ని వర్గాల గ్రామ ప్రజలకు దాతల ఆర్థిక సహకారంతో కైలాస రథం(మైకు తో సహా)…

  • October 27, 2025
  • 48 views
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులు అరెస్టు

జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం స్థానిక ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్‌ సమీపంలోని ఓ ప్రైవేటు బిల్టింగ్‌లో నిర్వహించిన పేకాట స్థావరంపై రెండో పట్టణ పోలీసులు ఆదివారం సాయంత్రం దాడి చేశారు. ఈ…

  • October 27, 2025
  • 52 views
కంట్రోల్ రూమ్ నందు తుఫాను సన్నద్ధతపై సమీక్ష నిర్వహణవిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ “మొంథా” తుఫాను నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవి సుభాష్, ఐఎఎస్ గారిని ప్రత్యెక అధికారిగా నియమించింది. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి రవి సుభాష్ జిల్లాలో ఎర్పాటు చేసిన కంట్రోల్…

  • October 27, 2025
  • 57 views
మూడు జిల్లాల కలెక్టర్లకు మంత్రి కొండపల్లి ఫోన్‌

జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మోంథా తుఫాన్‌ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, గాలులు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదేశించారు. ఫోన్‌ ద్వారా…

  • October 27, 2025
  • 52 views
మొంథా” తుఫాను నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలిజిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రానున్న నాలుగు రోజుల పాటు “మొంథా” తుఫాను ప్రభావం మన రాష్ట్రంపై చూపుతుందని, ఈ తుఫాను కాకినాడ-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఎక్కువగా వుందని, ప్రజలు అప్రమత్తంగా…

  • October 27, 2025
  • 51 views
తీర ప్రాంత మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్న అదికారులుమొంథా తుఫాను ముంచుకొస్తుందిమేమంతా ఉన్నాం మీకు అండగా….ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్

జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ( కాట్రేనికోన) మొంథా తుఫాను తీవ్రత అంబేద్కర్ కొనసిమ జిల్లా పై ప్రభావం ఎక్కువగా చూపుతుంది అని వాతావరణ శాఖ సమచారం మేరకు అదికార యంత్రంగం అప్రమత్తమైంది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

  • October 26, 2025
  • 57 views
తోపుడు బండి సాదిక్ అలీ సేవలు చిరస్మరణీయం

సాదిక్ అలీ సంస్మరణ సభలో పలువురు వక్తలు జనం న్యూస్ కల్లూరు /ఖమ్మం జిల్లా బ్యూరో అక్టోబర్ 26 సామాజికంగా తోపుడు బండి ఫౌండేషన్ అధినేత దివంగత సాధిక్ అలీ ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కవులు విద్యావేత్తలు…

  • October 26, 2025
  • 69 views
రాజయ్య పేట మత్స్యకారుల దీక్షకు సంఘీభావం తెలిపిన పూడిమడక మత్స్యకారులు

జనం న్యూస్, అక్టోబర్ 26,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా 42 రోజులుగా గ్రామస్తులు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈరోజు పూడిమడక గ్రామంలో మత్స్యకారులు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో…

  • October 26, 2025
  • 66 views
హైదరాబాదును గ్లోబ్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది. బండి రమేష్

జనం న్యూస్ అక్టోబర్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఈ అభివృద్ధిని కొనసాగించేలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు…