• August 20, 2025
  • 109 views
వినాయక చవితి సందర్భంగా విగ్రహాలకు అనుమతి తప్పనిసరి.- ఎస్.ఐ మల్లికార్జున రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈ నెల 27.08.2025 వ తేదీ న వినాయక చవితి పండుగ సదర్భంగా తమ గ్రామాల యందు వినాయక విగ్రహాలను పెట్టు కోవాలనుకున్న ఆయా గ్రామాల ప్రజలు,ఉత్సవ కమిటీ సభ్యులు తమ ఆదార్ కార్డు…

  • August 20, 2025
  • 74 views
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన సొసైటీ చైర్మన్ వెలుగు క్రాంతి కుమార్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 20 తర్లుపాడు మండల సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెలుగు క్రాంతి కుమార్ మార్కాపురం లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మాల, శాలువాతో సత్కరించారు, తన…

  • August 20, 2025
  • 123 views
సంచార జాతుల కోసం బీజేపీ స్ఫూర్తి కార్యక్రమం కరపత్రం ఆవిష్కరణ

జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి బీజేపీ సంచార జాతుల స్ఫూర్తి కార్యక్రమం కరపత్రాలను మంగళవారం బీజేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమం జిల్లా ఇంచార్జ్ మహాలక్ష్మి రావు మాట్లాడుతూ…

  • August 19, 2025
  • 110 views
సంచార జాతుల కోసం బీజేపీ స్ఫూర్తి కార్యక్రమం కరపత్రం ఆవిష్కరణ

జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి బీజేపీ సంచార జాతుల స్ఫూర్తి కార్యక్రమం కరపత్రాలను మంగళవారం బీజేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమం జిల్లా ఇంచార్జ్ మహాలక్ష్మి రావు మాట్లాడుతూ…

  • August 19, 2025
  • 131 views
తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి నాయుడు పల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 19 చెన్నారెడ్డిపల్లి మరియు నాయుడు పల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి బి జోష్ణ దేవి నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటలు భీమా పథకాన్ని ఆగస్టు…

  • August 19, 2025
  • 114 views
బుద్ధవనం తరహాలో ఉత్తరప్రదేశ్ లో నిర్మాణం

బుద్ధవనం సందర్శించిన ఉత్తరప్రదేశ్ టూరిజం ప్రతినిధులు జనం న్యూస్- ఆగస్టు 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనాన్ని ఉత్తరప్రదేశ్ పర్యాటక రంగానికి చెందిన ప్రతినిధులు మంగళవారం…

  • August 19, 2025
  • 126 views
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ శోభాయాత్ర విజయవంతం చేయండి

జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం పాల్గొన్న రాష్ట్ర నేతలు దేవానంద్, రమేష్ నాయుడు, జయప్రకాష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా…

  • August 19, 2025
  • 121 views
హైదరాబాద్ లో రూరల్ ఎమ్మెల్యే ను కలిసిన చీమన్ పల్లి గ్రామస్తులు..!

జనంన్యూస్. 19. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని చీమన్ పల్లి గ్రామానికి చెందిన సారంపల్లి ప్రసాద్ అనే వ్యక్తి గల్ఫ్ బైరాన్ దేశంలో ఎత్తైన భవనంలో క్లినింగ్ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడి తీవ్ర గాయాల…

  • August 19, 2025
  • 96 views
నందికొండలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్- ఆగస్టు 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ లో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఫోటోగ్రాఫర్లు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు…

  • August 19, 2025
  • 81 views
రింగురోడ్డు కోసం రైతులతో సమావేశం

జనం న్యూస్,ఆగస్టు19,అచ్యుతాపురం:మండలం లోని అప్పన్నపాలెం జంక్షన్ నుంచి చోడపల్లి మీదగా అనకాపల్లి వెళ్లే మెయిన్ రోడ్డుకి రింగ్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు మరియు ఇళ్ల యజమానులతో చోడపల్లి సచివాలయంలో వుడా డిప్యూటీ డైరెక్టర్ చైతన్య, టౌన్ ప్లానింగ్ అధికారి…