పిట్లం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ కు కన్నీటి వీడ్కోలు. పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే

August 24, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా ఇన్చార్జి చిలుక శంకర్ ఆగస్టు 24 కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ నర్సింగ్ రావుపల్లి. పిట్లం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గైని విట్టల్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. గతంలో సర్పంచ్ గా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన అంతిమయాత్రలో మాజీ జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. ఉమ్మడి నిజామా బాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ద పే దా ర్ రాజు నిజాంసాగర్ మండల్ ఎంపీపీ దుర్గా రెడ్డి. అంబేద్కర్. యువజన సంఘం అధ్యక్షులు బుగ్గని సాయిలు. పాల్గొన్నారు.చుట్టుపక్కల గ్రామ సర్పంచులు ఉపసర్పంచులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పాడే స్వయంగా మోసి విట్టల్ తో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు అభిమానులు విషాదంలో మునిగిపోయాయి.

🌐 Select Language:
📰 ePaper