Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి5 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అసెంబ్లీలో
శాసనసభ్యులు పుల్లారావు అనతి కాలంలో రెండుసార్లు మాట్లాడటం చాలా అభినందనియం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర రెవిన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ కూడా ఈ యొక్క ప్రజా సమస్యలను కొన్ని లక్షల కుటుంబాల సమస్య ను త్వరగా పరిష్కరిస్తారని కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో మరియు ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాము సలాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ రాహుల్ సేన