Listen to this article

బిచ్కుంద మార్చి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో శ్రీ సద్గురు బండ అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో గోపనపల్లి గ్రామానికి చెందిన నాందేవ్ కుమారుని వివాహానికి జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే హాజరై వధూవరులను ఆశీర్వదించారు ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్ రాజు శ్రీహరి. బసవరాజ్ పటేల్, కలలి మాజీ సర్పంచ్ వెంకట్. అశోక్ తదితరులు పాల్గొన్నారు