Listen to this article

జనం న్యూస్ మార్చి 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలో, నిర్మిస్తున్న ఇందిరమ్మ నమూనా ఇంటిని, పరిశీలించి,నాణ్యతను పాటించాలని,వివరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వారి వెంట,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య, మండల ఉపాధ్యక్షులు సామేలు, గ్రామశాఖ అధ్యక్షులు ఈదారావు,నాయకులు సైదిరెడ్డి, పాషా, కిరణ్ పాల్గొన్నారు.