Listen to this article

జనం న్యూస్ మార్చి 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, తాడ్వాయి తండా ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో మంగళవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు..ఈ సందర్బంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా అలరించారు..ఉపాధ్యాయులు గా బి. హరిది విజ,జి. ఉమా మహేశ్వర్, బి. నాగచైతన్య, బి. హర్షిత, బి. శివాని, బి. సాయి దివ్య, బి. భాను ప్రసాద్, బి. విష్ణు ప్రియ, బి. మనోహర్, బి.సాయి మనీషా,..లు తమ పాత్రలను పోషింశారు..ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్. నెమ్మాది ఉపేందర్, ఉపాధ్యాయురాలు అమరగాని సరిత, అంగన్వాడీ టీచర్ మాలోత్ రాణి, అంగన్వాడీ ఆయా గుగులోత్ తులసి, మధ్యాహ్న భోజన ఏజెన్సీ మాలోత్ జ్యోతి, హెల్త్ వర్కర్ మాలోత్ భీముడు, విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు..