Listen to this article

మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జగన్ న్యూస్, మార్చ్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన కుమ్మరి లచ్చయ్య (50) అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్, మంగళవారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్,తాడెం గణేష్,చెక్కల రాములు,మ్యాకల శ్రీనివాస్, కుమ్మరి చయ్య,సత్తయ్య,ఎల్లయ్య,బాలస్వామిలతో కలిసి ఆర్థిక సహాయం అందజేశారు.