

జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలములో నిన్న కురిసిన వడగండ్ల వాన వల్ల మండలములో వరి పంట నష్టం వాటిల్లడం జరిగినది. మండలంలోని కొండూర్,చిన్న వాల్గొట్, సిరికొండ, చిమాన్ పల్లి గ్రామాలలో వరి పంట నష్టం సుమారు 700-750 ఎకరాలు గా ప్రాథమిక అంచనా ఉన్నది. ఏవో మరియు ఏ ఈ ఓ.లు పంట పొలాలను సందర్శించి అంచనా వేశారు.
ఈ రోజు ఏడిఏ నిజామాబాదు ప్రదీప్ కుమార్, ఏమిఏఓ. నర్సయ్య,ఏఈఓ. మోహన్ మరియు రైతులు పాల్గొన్నారు.