

జనం న్యూస్ 27 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా దాసన్నపేట విద్యుత్ భవనంలో విద్యుత్ సబ్ స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్లు రూరల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గున్న సురేశ్ బాబుకు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (APEEU 1104) సురగాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో పిఫ్ట్ ఆపరేటర్లు సమస్యలను పరిష్కరించాలని కోరారు