

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం ఆడపూరు గ్రామంలో వెలిసిన శ్రీశ్రీశ్రీ మంచాలమ్మ దేవత జాతర మహోత్సవంలో గ్రామస్తులు ఆలయ కమిటీ మెంబర్లు పిలుపుమేరకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.ఆలయానికి విచ్చేసిన ఆయనకు జాతర కార్యనిర్వాహకులు ఆలయ కమిటీ మెంబర్లు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శాలువాతో సత్కరించి పూలమాలవేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక ప్రార్థనలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో నందలూరు మండలం మాజీ ఎంపీపీ భువన బోయిన లక్ష్మీ నరసయ్య, రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్,నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ,ఆడపూరు సర్పంచ్ భాస్కర్ రెడ్డి, టంగుటూరు ఎంపీటీసీ పెంచలయ్య, మదన్ మోహనపురం సర్పంచ్ చుక్క యానాది, ఆడపూరు బాబు,దిలీప్,జయచంద్ర రెడ్డి, పాటూరు శ్రీను, శంకర,శంకర్ రాజు, నీలిపల్లి రెడ్డయ్య, బద్దిరెడ్డి,టంగుటూరు గుజ్జుల ఈశ్వరయ్య,గుగ్గిల సుబ్బరాయుడు, చుక్క పుల్లయ్య, నీటి సంఘం అధ్యక్షుడు చుక్క కొండయ్య, స్కూల్ కమిటీ చైర్మన్ తోకల వెంకటరమణ,చుక్క వెంకటేశు, చింతకాయల వెంకటరత్నం, నందిమపల్లి నీటి సంఘం అధ్యక్షుడు పాలగిరి మళ్లీ,బీగాల బాబు,మండెం నాగరాజు ఎల్లమ్మరాజు పల్లి సుబ్బారెడ్డి, తెదేపా పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామప్రజలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు,