Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం ఆ గ్రామా యువనాయకుడు తీన్మార్ జయ్ చేపడుతున్నటువంటి అ గ్రామ ప్రజాలకు ఫ్రీగా రోజు ఓక టిన్ను మినరల్ వాటర్ ఇవాడంకోసం ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ గ్రామ యువకుల పెద్దమనుషుల సమక్షంలో భూమి పూజ చేశారు ఊరికి ఉచితంగా సేవ చేయడం కోసం వాటర్ ప్లాంట్ పెడుతూ నామాని తెలిపారు వాటర్ ప్లాంట్ పూర్తి అయ్యేవరకు గ్రామ ప్రజలు యువకులు, పెద్దమనుషులు ముఖ్యంగా మహిళలు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాను వాటర్ ప్లాంట్ కట్టడం కోసం ఊరి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నవారు గ్రామంలో పెద్ద మనస్సు కలిగిన వారు ఎవ్వరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి విరాళం ఇవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువకులు పెద్దమనుషులు తీన్మార్ జయ్ సదర్ లాల్ భాస్కర్ కిరణ్ కుమార్ స్వామి వేముల రమేష్ రతన్ గణేష్ అమిత్ సునీల్ కృష్ణ జితేందర్ రాకేష్ లక్ష్మణ్ నవీన్ రవీందర్ రెడ్డి నాయక్ అజయ్ తదితరులు పాల్గొన్నారు…