Listen to this article

జనం న్యూస్ ;13 ఆది వారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్

చెట్ల పెంపకం గూర్చి నిరంతరం శ్రమించిన పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం తీరనిలోటని కవులు ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, సింగీతం నరసింహరావు, కోణం పర్శరాములు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ పట్టుదలతో ఎంతటి ఎత్తుకైనా ఎదుగవచ్చని అందుకు వనజీవి రామయ్య జీవితం ఆదర్శమని, తాను నడిచే ప్రతి బాటలో పచ్చదనం కనిపిస్తుందని, వనజీవి ఇంటిపేరుగా ఉండడమే రామయ్య కృషికి తార్కాణమన్నారు.