Listen to this article

తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్

జనం న్యూస్, ఏప్రిల్ 14 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన గౌరారం యాదయ్య, అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, ఆదివారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్,మ్యాకల శ్రీనివాస్ గౌడ్,బాలస్వామి,సదుల్లతో కలిసి ఆర్థిక సహాయం అందజేశారు.