Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వి సి కె పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ ఇన్చార్జి వంజా జాన్ ముత్తయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర అంబేద్కర్ కృషి రాజ్యాంగం యొక్క విశిష్టత, మరియు ఆవశ్య కతల గురించి వివరించారు,పాల్గొన్న పలు పార్టీల ప్రజాసంఘాల నాయకులు షేక్ గౌస్ షేక్,సలాం, అన్నల్దాసు వెంకటేశ్వర్లు, దేవరకొండ నాగేశ్వరరావు, పి తిమోతి, వినోద్ మరియు వీసీకే నాయకులు, అనంతరం అంబేద్కర్ జన్మదినోత్సవ సందర్భంగా స్వీట్లు పంచడం జరిగింది