Listen to this article

జనంన్యూస్. 14. సిరికొండ.

నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లోని రామడుగు గ్రామానికి చెందిన జి. మల్లేష్ కుటుంబ సమేతంగా మద్దికుంట శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి గోశాలకు అక్కడ ఉన్నటువంటి పశువులకు గడ్డినితరలించడం జరిగింది.