Listen to this article

జనం న్యూస్. జనవరి. 16 మండల్ లింగంపేట్. జిల్లా కామారెడ్డి. లింగంపేట్ మండల్ లో వివిధ గ్రామాలలో ఏఈవోలు రైతుభరోసా సర్వేలో భాగంగా ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని, అర్హులైన రైతులకు రైతు భరోసా వచ్చేవిధముగా చూడాలని ఏ ఈ ఓ లకు, రెవెన్యూ అధికారులను లింగంపేట్ నందు గౌరవ ఆర్ డి ఓ ఎల్లారెడ్డి ఆదేశించడం జరిగింది