Listen to this article

జనం న్యూస్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా 16.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్…

తెలంగాణ రాష్ట్రం లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిజామాబాద్ రైతుల కష్టాలు తీర్చటానికి పసుపు బోర్డు ని తెచ్చి ఆనంద పరవశంలో నింపిన నరేంద్ర మోడీ మాట నిలబెట్టుకున్నారు .
యెన్నో కుటుంబానికి ఉపాధి కల్పించటానికి బిజెపి పార్టీ ప్రజల తరపున కష్టపడుతుందని చెప్పటానికి నిదర్శనం ఈ పసుపు బోర్డు అని అరుణ్‌రాజ్ శేరికార్ అన్నారు మన నారాయణఖేడ్ నియోజకవర్గం లో కంగ్టి మండలం లో మాజీ ఎంపి బిబి పాటిల్ ఆఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తేచారు కొండరు నారాయణఖేడ్ ప్రజల అభివృద్ధిని ఇష్టపదని నాయకులు ఈ పరిశ్రమ ని పెట్టకుండా నారాయణఖేడ్ ప్రజలకు ఆన్యాయం చేసారని అరుణ్రాజ్ శేరికార్