Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్(18) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం

మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో శుక్రవారం నాడు తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నాగం జయసుధ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు ఆరపెట్టిన ధాన్యం తీసుకుని వచ్చి మద్దతు ధర పొందాలని సూచించినాడు.ఈ కార్యక్రమంలో సిఈఓ వెంకన్న, డైరెక్టర్ సంజీవరెడ్డి, రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.