Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 18 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన మలేగాం సావిత్రి బాయి అనారోగ్యంతో మరణించారు ఈ విషయము తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే శుక్రవారం నాడు సావిత్రిబాయి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు , మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ జెడ్పిటిసి రాజు కథ గావ్ హనుమాన్లు. డాక్టర్ రాజు ,డాక్టర్ నరసింహులు, పాల్గొన్నారు ,జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మండల మహిళా అధ్యక్షురాలుగా వారు ఎనలేని కృషి చేశారు వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నామని అన్నారు. కార్యకర్తలను మరవని మన మాజీ శాసన సభ్యులు హన్మంత్ సిందే.