

జనం న్యూస్,ఏప్రిల్ 19,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన కలవల రాజేశం ఇటీవల అనారోగ్యానికి గురై కరీంనగర్ హాస్పిటల్కు వెళ్ళినారు.తనను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ పరామర్శించారు. తన ఆరోగ్యం పరిస్థితి నీ కుమారుడు కలవల శ్రీరామ్ ను అడిగి తెలుసుకున్నారు. త్వరగానే కోరుకుంటున్నాని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు.ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్యాల మల్లేష్,మాదాసు విజయ్, సంపత్ కుమార్ ఉన్నారు